Skip to main content

Posts

మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పోరేషన్ డైరెక్టర్లు

వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

  గుడివాడ, సెప్టెంబర్ 4: వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే భూముల సమగ్ర సర్వే చేపట్టినట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో జరుగుతున్న  వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష  పథకం అమల్లో భాగంగా డ్రోన్ ద్వారా చేస్తున్న సర్వే కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. మాధవిలతతో కలిసి శనివారం మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష  పథకంలో భాగంగా గుడివాడ డివిజన్లో మొదటి విడతలో రూరల్ మండలం మెరకగూడెం గ్రామాన్ని  పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని చెప్పారు. రెండవ విడతలో గుడివాడ డివిజన్లో గుడ్లవల్లేరు,  పామర్రు మండలాలను ఎంపిక చేశారని తెలిపారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో జరుగుతున్న డ్రోన్ సర్వే పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశామన్నారు. వచ్చే జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని...

త్వరలో వారానికి రెండు సచివాలయాలు పర్యటిస్తా - సీఎం శ్రీ వైయస్ జగన్ గారు

పేదలందరికి ఇళ్ళు శంకుస్థాపన చేసిన దెందులూరు ఎమ్మెల్యే

ఉరవకొండ వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ వై. విశ్వేశ్వరరెడ్డి అద్వర్యంలో సామూహ...

దిశ app ప్రారంభించడానికి వచ్చిన ఏపీ సీఎం జగన్

ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల దీక్షలు