janathamirror.com

www.janathamirror.com

Sunday 30 May 2021

8 trains canceled in the wake of corona lockdown...కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 8 రైళ్లు రద్దు

 కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 8 రైళ్లు రద్దు


ప్రయాణికులు లేక.. మరో 8 రైళ్లు రద్దు..!

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రయాణికులు లేక మరో 8 రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్లలో విశాఖపట్టణం-కాచిగూడ (08561) రైలు కూడా ఉంది.

దీన్ని జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జూన్ 2 నుంచి 11 వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును జూన్ 1-10 వరకూ రద్దు చేశారు.

 కడప-విశాఖపట్టణం (07487) రైలును జూన్ 2-11 మధ్య కాలంలో రద్దు చేశారు.

 విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును ఒకటో తేదీ నుంచి 10 మధ్య, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును జూన్ 2-11, పూణె-భువనేశ్వర్ (02881) రైలును జూన్ 3-10 మధ్య, భువనేశ్వర్-పూణె (02882) రైలును జూన్ 1-8 మధ్య రద్దు చేస్తున్నట్టు రైల్వే తెలిపింది.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...