janathamirror.com

www.janathamirror.com

Sunday 30 May 2021

పామర్రు వైసీపీ కార్యాలయంలో వేడుకలు.


 కృష్ణాజిల్లా :పామర్రు నియోజకవర్గం:పామర్రు టౌన్: ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా, పామర్రు వైసీపీ కార్యాలయంలో వేడుకలు.


పార్టీ జెండా ఎగురవేసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..


ప్రభుత్వానికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు..


ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ ధ్యేయం... పామర్రు శాసనసభ్యులు శ్రీ కైలే అనీల్ కుమార్.


రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ గారి సుపరిపాలన రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పామర్రు పట్టణ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ జెండాను ఎగురవేసిన పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ 


 అనంతరం డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , తదితరులు పాల్గొన్నారు.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...