janathamirror.com

www.janathamirror.com

Thursday 24 February 2022

వజ్రపుకొత్తూరు లో సముద్రతీరానికి కొట్టుకొచ్చిన త్రిమింగలం

 శ్రీకాకుళం జిల్లా సెంటర్ (వజ్రపుకొత్తూరు) పలాస :  సముద్రతీరానికి కొట్టుకొచ్చిన త్రిమింగలం.


శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల కేంద్రం లో గల సముద్రతీరానికి తిమింగలం కొట్టుకొచ్చింది.సుమారు 15 అడుగుల పొడవు కలిగి సుమారు 1000 కేజీల బరువు కలిగి ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.కొనవూపిరితో ఉన్న ఈ తిమింగలం అనారోగ్యానికి గురి అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తుండగా,స్థానిక మండల రెవెన్యు అధికారులకు సమాచారం అందజేసినట్లు చెపుతున్నారు.తిమింగళాన్ని చూసేందుకు స్థానికులు సముద్రతీరానికి చేరుకుని ఆనందంతో పరవశిస్తున్నారు.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...