Skip to main content

Posts

ap రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు బదిలీ

        ap రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు బదిలీ   అమరావతి : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి, వారికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పీ భాస్కర్‌ను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేసి, సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.  పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమించారు.  అలాగే పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పీ బసంత్‌కుమార్‌ను మున్సిపల్‌ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించి, ఏపీయూఎ్‌ఫఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు

ఏపీలో16 చోట్ల హెల్త్ హబ్స్ ఏర్పాటు: జగన్

  ఏపీలో16 చోట్ల హెల్త్ హబ్స్ ఏర్పాటు: జగన్ ఏపీలో 16 చోట్ల హెల్త్ హలను ఏర్పాటు చేయనున్నట్లు CM జగన్ చెప్పారు. కరోనాపై సమీక్షించిన ఆయన.. 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలలో హెల్త్ హట్లను ఏర్పాటు చేస్తామని, ఒక్కో హెల్త్ హబ్ కోసం 30-50 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ హబ్ లో ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు కేటాయిస్తామని.. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు కేటాయిస్తామన్నారు.

ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై ఎన్‌హెచ్ఆర్సీ సీరియస్ .

   .  ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు .  4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశం  కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి అంతర్గత విచారణకు ఆదేశించిన ఎన్‌హెచ్ఆర్సీ . జూన్ 7 లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్సీ డీజీకి ఆదేశం .  రఘురామ అరెస్ట్ తీరుపై ఎన్‌హెచ్ఆర్సీకి కుమారుడు భరత్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ క్యాలెండర్‌

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త పంథాను నెలకొల్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడిని సృష్టించారు వైఎస్‌ జగన్‌. రెండేళ్లలోనే లెక్కకు మిక్కిలిగా ప్రజాసంక్షేమ పథకాలు ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఎంతో సాహసంతో వాటిని అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు.  సంక్షేమ క్యాలెండర్‌  గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ సంక్షేమ పథకానికి సంబంధించి క్యాలెండర్‌ని ప్రకటించారు. అందులో ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ తేదిన విడుదల అవుతాయనే వివరాలు ముందుగానే తెలియజేశారు. ఈ క్యాలెండర్‌ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్యాలెండర్‌ ప్రకారం రాబోయే జూన్‌లో జగనన్న తోడు తొలి విడత, వైఎస్సార్‌ వాహన మిత్ర రెండో విడత,  వైఎస్సార్‌ చేయూత మూడో విడత చెల్లింపులు చేయనుంది జగన్‌ ప్రభుత్వం. ప్రతీ మంగళవారం ఒక్కో పథకానికి నిధులు విడుదల చేయనుంది.  సంక్షేమానికి రూ. 1.25 లక్షల కోట్లు  రెండేళ్ల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో 94.5 శాతం వాగ్ధానాలను పూర్తి చేసింది జగన్‌ ప్రభుత్వం. ఐదేళ్ల కాలంలో అమలు చేయాల్సిన పథకాలను రెండేళ్లలోనే ఆచరణలో పెట్టి రికార్డు సృష్టించార...

1983 The first Mahanadu was held in Vijayawada---1983 విజయవాడ లో తొలిసారిగా జరిగిన మహానాడు

 1983 The first Mahanadu was held in Vijayawada Karnataka Chief Minister Shri Ramakrishna Hegde (Janata Party), Tamil Nadu Chief Minister Shri YG Ramachandran (AIADMK), Shri LK Advani along with Andhra Pradesh Chief Minister Shri N.T. K. Advani (BJP), Shri Chandra Rajeshwara Rao (CPI), Shri Makineni Basavapunnayya (CPI (M)), Shri Hemwanti Nandan Bahuguna (Democratic Socialist Party), Jammu and Kashmir Chief Minister Shri Farooq Abdullah (National Conference), Shri Menaka Gandhi (Rashtriya Vichar Munch), Nadendla Bhaskar Rao, S.S. Barnala (Akali Dal) etc. 1983 విజయవాడ లో తొలిసారిగా జరిగిన మహానాడు 1983 విజయవాడ లో జరిగిన మహానాడు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యన్.టి.రామారావు గారితో  కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ హెగ్డే (జనతాపార్టీ),తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ యం.జి.రామచంద్రన్ (ఎ.ఐ.ఎ.డి.ఎం.కే.),శ్రీ ఎల్.కే.అద్వానీ (బి.జె.పి.),శ్రీ చండ్ర రాజేశ్వరరావు(సి.పి.ఐ.),శ్రీ మాకినేని బసవపున్నయ్య(సి.పి.ఐ.యం.),శ్రీ హేమ‌వ‌తి నంద‌న్ బ‌హుగుణ(డెమోకార్టిక్ సోషలిస్ట్ పార్టీ),జమ్మూ కాశ్మీర్ ముఖ్య...

Society is the temple, people are the gods, thought Shri NT Rama Rao..సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, భావించిన శ్రీ ఎన్టీ రామారావు

  Society is the temple, people are the gods, thought Shri NT Rama Rao On the occasion of the 98th birth anniversary of the late Nandamuri Tarakaramarao, a grand function was held at the Avanigadda Telugu desam party office.   Former Deputy Speaker Gau: Sri Mandali Buddha Prasad was the chief guest at the event.  The self-respect of the Telugu nation is a source of hope for the poor He said that Shri NT Rama Rao has got a sustainable place in history. He gave life to many different characters in the film industry and left an indelible mark on the hearts of Andhra Pradesh fans. Within nine months of founding the Telugu Desam Party and establishing the Telugu Desam Party, he paved the way for the welfare state of the poor people by believing that the society is the temple and the people are the gods as the Chief Minister of Andhra Pradesh.

ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275

  ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275  1మనదేశం (24-11-1949)  2షావుకారు (07-04-1950)  3 పల్లెటూరిపిల్ల (27-04-1950)  4 మాయారంభ (22-09-1950)  5 సంసారం  (29-12-1950)  6 పాతాళభైరవి (15-03-1951)  7 మల్లీశ్వరి (20-12-1951)  8 పెళ్ళి చేసి చూడు (29-02-1952)  9 పల్లెటూరు (16-10-1952) 10 దాసి (26-11-1952) 11. అమ్మలక్కలు (12-03-1953) 12. పిచ్చిపుల్లయ్య (17-07-1953) 13. చండీరాణి  (28-08-1953) 14. చంద్రహారం (06-01-1954)  15. వద్దంటేడబ్బు (19-02-1954)  16. తోడుదొంగలు (15-04-1954) 17. రాజూపేద (25-06-1954)  18. సంఘం (10-07-1954)  19. అగ్గిరాముడు (05-08-1954) 20. పరివర్తన (01-09-1954) 21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954) 22. మిస్సమ్మ (12-01-1955)  23. రేచుక్క (25-03-1955)  24. విజయగౌరి (30-06-1955)  25. చెరపకురా చెడేవు (06-07-1955) 26. కన్యాశుల్కం (26-08-1955) 27. జయసింహ (21-10-1955)  28. సంతోషం (24-12-1955) 29. తెనాలి రామకృష్ణ (12-01-1956) 30. చింతామణి (11-04-1956)  31. జయం మనదే (04-05-195...