Skip to main content

Posts

Happy Birthday Daring Dashing Hero Nataratna Superstar Krishna Annayya

 Happy Birthday Daring Dashing Hero Nataratna Superstar Krishna Ghattamaneni Krishna (full name Ghattamaneni Sivaramakrishnamurthy) is a Telugu film actor, director and producer. Krishna became popular as a Telugu film hero in the 1970s and 80s and became a superstar. Krishna, who played minor roles in several films before 1964, played the hero in 1964-65. He then starred in over 340 films in a career spanning over four decades. He started a production company in 1970 and made several successful films through Padmalaya. He set up his own studio Padmalaya Studio in Hyderabad in 1983 with the help of the government. He also made 16 films as a director. Many films starring Krishna have introduced new technologies and genres in Telugu. Krishna's films include the first James Bond movie in Telugu (spy 116), the first cowboy movie (cheater for cheaters), the first fullscope movie (Alluri Sitaramaraj), and the first 70mm movie (Throne). Along with these there are super hit movies like Pan...

New diseases after corona reduction - doctors who need to be careful

  కరోనా తగ్గిన తర్వాత కొత్త రోగాలు - జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. అయితే వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్నామని కాస్త కుదుటపడేలోపే చాలా మందిలో షుగర్‌‌‌‌, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్‌‌, హార్ట్ ఎటాక్‌‌ వంటి జబ్బులొస్తున్నాయి. బ్లాక్​ ఫంగస్, క్యాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొంత మందిలో కిడ్నీలు పాడవడం, అర్థరైటీస్‌‌, థైరాయిడ్ వంటి జబ్బులూ కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయిన సగం మందిలో పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లోనూ టైప్ వన్ డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కార్పొరేట్‌‌, ప్రైవేట్ ఆస్పత్రులకు వందలాది మంది పేషెంట్లు వెళ్తున్నారు.   ఇమ్యూనిటీ సిస్టమ్ అతిగా స్పందించడంతోనే..! మన శరీరంలోకి కరోనా వైరస్ ​ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్...

బాపట్ల మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపనకు అందర్నీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

 బాపట్ల మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వినూత్నంగా చేపట్టారు.   బాపట్ల నియోజకవర్గం లో ఉన్న ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం మొదలగు పార్టీలు నాయకుల ఇంచార్జి లను,నాయకులను ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడమే కాకుండా, పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్, వ్యక్తిగత కార్యదర్శి కర్లపాలెం కిషోర్ ని పంపించి వారికి స్వయంగా ఆహ్వానం పంపి వారిని రేపు జరిగే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.  ఈ పద్ధతి గతంలో బాపట్లలో ఎప్పుడు చూడనటువంటిది. అలాంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాకుండా ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా అలాంటి మంచి సంస్కృతి బాపట్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

పామర్రు శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విజయోత్సవం

నేను ఉన్నాను..నేను విన్నాను అంటూ ప్రజలకు భరోసా కల్పించిన యువ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరగా చూసి నేను విన్నాను నేను ఉన్నాను  అంటూ ప్రజలకు భరోసా కల్పించి మాట తప్పని మడమ తిప్పని నేతగా నిలబడి తనతో పాటు 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎం.పీ లను గెలిపించుకొని అఖండ భారతదేశ రాజకీయాలలో సరికొత్త చరిత్రను లిఖించి మేనిఫెస్టో ని చెప్పిన మాట ప్రకారం అమల పరిచి ప్రజల్లో సరికొత్త నాంది పలికి ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రిగా వైయస్.జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ పదవీ ప్రమాణస్వీకారం చేసి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తన తండ్రి డాక్టర్ వైయస్ఆర్ గారి కంటే రెండడుగులు ముందుకేసి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే సువర్ణ పరిపాలన అందిస్తూ నేడు రెండేళ్ళు చేసుకుంటున్న సందర్భంగా ఆ మనసున్న మహారాజు మన జగనన్నకు, రాష్ట్ర ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు                         ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ ఎస్ జగన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టి న...

పనికిమాలిన పార్టీలు ఏమీ చేయలేవు...మంత్రి కొడాలి నాని

 తాడేపల్లి, మే 30: గత ప్రభుత్వంలో చంద్రబాబును చూసుకుని తప్పులు చేసిన వారు వైసీపీ ప్రభుత్వంలో శిక్ష అనుభవించక తప్పదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు.  ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఒక వెన్నుపోటుదారుడని , ఆయన గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతుంటాడని, అవసరం ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తాడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.  చంద్రబాబు ప్రభుత్వంలో అనేక అరాచకాలు చేశారని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్మును లూటీ చేసిన లుచ్చాగాళ్ళను వదిలి పెట్టే ప్రసక్తి ఉండదన్నారు.  చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బాబు ఖర్జూరనాయుడు, వాళ్ళ తాత, తండ్రులు లవంగంనాయుడు, కిస్మిస్ నాయుడులు ఎవరైనా కావచ్చన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును చూసుకుని ఎవరైతే విర్రవీగి అవినీతికి పాల్పడ్డారో, తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీగాని, ఇంకే ఇతర పార్టీలు గాన...

రిజిస్ట్రేషన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

 తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగింపు  రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను మే 31 నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగించాలని  కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెల్లిన వాల్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర  కేబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్  లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో..  కొవిడ్, సడలింపు నిబంధనలను అనుసరించి., ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. 

Jagan who works only for the people - Chandrababu who came to power by managing

 ప్రజల కోసమే పనిచేస్తున్న జగన్ - మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు  తాడేపల్లి, మే 30: ప్రజా నాయకుడు, సీఎం జగన్మోహనరెడ్డిని విమర్శించే స్థాయి, హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.  ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబు హాయంలో మేనిఫెస్టో అంటే ఆయన అవసరాలకు అడ్డమైన వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాన్ని ఎక్కడా కనబడకుండా చేసిన పరిస్థితిని ప్రజలంతా చూశారన్నారు. మేనిఫెస్టోను దొంగ పుస్తకంగా ప్రజలనుకునే పరిస్థితికి చంద్రబాబు దిగజార్చారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని చెప్పి, దానిలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చుతూ రెండేళ్ళలోనే 95 శాతానికి పైగా అమలు చేశారన్నారు.  మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమల్లో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడడం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి, పెన్షన్లు, ఇళ్ళపట్టాల వంటి పథకాలను అందజేస్తున్నారన్న...