janathamirror.com

www.janathamirror.com

Thursday 24 February 2022

వజ్రపుకొత్తూరు లో సముద్రతీరానికి కొట్టుకొచ్చిన త్రిమింగలం

 శ్రీకాకుళం జిల్లా సెంటర్ (వజ్రపుకొత్తూరు) పలాస :  సముద్రతీరానికి కొట్టుకొచ్చిన త్రిమింగలం.


శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల కేంద్రం లో గల సముద్రతీరానికి తిమింగలం కొట్టుకొచ్చింది.సుమారు 15 అడుగుల పొడవు కలిగి సుమారు 1000 కేజీల బరువు కలిగి ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.కొనవూపిరితో ఉన్న ఈ తిమింగలం అనారోగ్యానికి గురి అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తుండగా,స్థానిక మండల రెవెన్యు అధికారులకు సమాచారం అందజేసినట్లు చెపుతున్నారు.తిమింగళాన్ని చూసేందుకు స్థానికులు సముద్రతీరానికి చేరుకుని ఆనందంతో పరవశిస్తున్నారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న గుంటూరు జిల్లలోని ప్రజలు విద్యార్థులు. ఎవరైనా వుంటే ఈ క్రింద ఇచ్చిన మెయిల్ ద్వారా మీ సమాచారాన్ని వెంటేనే తెలియచేయండి

 ఉక్రెయిన్ లో చిక్కుకున్న గుంటూరు జిల్లలోని ప్రజలు  విద్యార్థులు. ఎవరైనా వుంటే ఈ క్రింద ఇచ్చిన మెయిల్ ద్వారా మీ సమాచారాన్ని వెంటేనే తెలియచేయండి

gntmpoffice@gmail.com

మీ పేరు,

మీ చిరునామా,

మీ పాస్ పోర్ట్ వివరాలు,

ఇక్కడ ఉన్న మీ తల్లి తండ్రులు, 

మీ ఫోన్ నెంబర్. మీకు సంబందించిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ తో వివరాలు తెలపండి


ఇట్లు

గల్లా జయదేవ్

గుంటూరు పార్లమెంటు సభ్యులు

The court hearing the cash petition filed by the deceased

 అమరావతి : తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట.


తదుపరి చర్యలు నిలిపివేయాలని నల్లజెర్ల పోలీసులకు హైకోర్టు ఆదేశం.

అయ్యన్నపాత్రుడు వేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.

ఇటీవల నల్లజెర్ల సభలో సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై కేసు.

బుధవారం నర్సీపట్నంలో అయ్యన్న ఇంటికి 41ఏ నోటీసు అంటించిన పోలీసులు.

గురువారం విచారణకు తాడేపల్లిగూడెం రావాలంటూ నోటీసు.

రాత్రంతా ఇంటి వద్దే పోలీసులు కాపు కాయడంతో అయ్యన్నను అరెస్టు చేస్తారనే ప్రచారం.

విషయం తెలిసి అయ్యన్న ఇంటి వద్దకు తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

ఉదయం నుంచి నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం.

తదుపరి చర్యలు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తల హర్షం.

Former DGP Damodar Gautam Sawang who met CM Shri YS Jagan courtesy at the camp office after taking charge as APPSC Chairman.

Former DGP Damodar Gautam Sawang who met CM Shri YS Jagan courtesy at the camp office after taking charge as APPSC Chairman.



ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డీజీపీ దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌.

MLA Dr. Mondithoka Jagan Mohan Rao laid the foundation stone for the development work

 కృష్ణాజిల్లా / చందర్లపాడు మండలం : అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

చందర్లపాడు మండలం లో Major District Roads గ్రాంట్ నిధులు రూ.1.20 కోట్లతో చందర్లపాడు గ్రామం నుండి ఉస్తేపల్లి గ్రామం వరకు గల ఆర్ అండ్ బి రహదారి మరమ్మతు పనులకు -కల్వర్టు నిర్మాణ పనులకు మరియు స్టేట్ హైవేస్ గ్రాంట్ నిధులు రూ.1.60 కోట్లతో నందిగామ నుండి రామన్నపేట వరకు గల ఆర్ అండ్ బి రహదారి మరమ్మత్తు పనులను మరియు MAJOR DISTRICT ROAD'S గ్రాంట్ నిధులు రూ.4.50 కోట్లతో NH-9 నుండి వెలది కొత్తపాలెం వరకు గల ఆర్ అండ్ బి రహదారి మరమ్మతు పనులకు శాసన సభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం సాయంత్రం ప్రారంభించారు ,


ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ , జెడ్ పి టి సి ,ఎంపీపీ, గ్రామ సర్పంచులు , పలువురు అధికారులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు 

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...