Skip to main content

Posts

Showing posts from June, 2021

దిశ app ప్రారంభించడానికి వచ్చిన ఏపీ సీఎం జగన్

ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల దీక్షలు

మీ అబ్బ తరం కూడా కాదు జగన్ గారికి నాకు మధ్య గొడవ పెట్టడం

తిరువూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్ట...

వెనుక నుండి బస్ లోకి దూరిన కారు

వెనుక నుండి బస్ లోకి దూరిన కారు

నందిగామ నియోజకవర్గానికి విచ్చేసిన కలెక్టర్ జె నివాస్

Sub-collector prestige manganese transfer

 సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ బదిలీ : అంతర్రాష్ట్ర బదిలీ దరఖాస్తు కు ప్రభుత్వం ఆమోదం    నూజివీడు, జూన్, 22 : నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ వ్యక్తిగత అభ్యర్ధన మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ నుండి   ఛత్తీస్ ఘడ్   రాష్ట్ర సర్వీస్ క్యాడర్  కు  బదిలీ అయ్యారు.  ఈ మేరకు జి.ఓ. నెంబర్ 1072 ద్వారా ప్రతిష్ట మంగైన్ ను రాష్ట్ర సర్వీస్ నుండి రిలీవ్ చేస్తూ  చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. 2018 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి  ప్రతిష్ట మంగైన్. పూర్వీకులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినప్పటికీ, తల్లితండ్రులు ఢిల్లీ లో ఆ స్థిరపడ్డారు.  సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 50వ ర్యాంక్ లో నిలిచి తన సత్తాను చాటారు.  విశాఖపట్నంలో  ట్రైనీ కలెక్టర్ గా పనిచేసారు. అనంతరం మొదటి పోస్టింగ్ లో   2020 ఆగష్టు 17వ తేదీన  నూజివీడు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.     సుమారు సంవత్సర  కాలంలో  గ్రామ పంచాయతీ, మునిసిపల్, జిల్లా పరిషత్  ఎన్నికలు ఎటువంటి సమస్యలు తలెత్తకుండ...

నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

  నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. అమరావతి.: కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌తో పాటు వైద్యశాఖలో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరు. Also read Amravati Lok Sabha MP, film actress Navneet Kaur stay in Supreme Court Please do like and subscribe youtube.com channel facebook.com web.telegram.org janathamirror...

Kodali Nani, am I a whore minister ...? minister anil asked to tdp

ముఖ్యమంత్రి జగన్ ఏమన్నా అంటే తాట తీస్తా లోకేష్ ...mla ప్రసన్న కుమార్ రెడ్డి

Today kasi viswanath puja and harathi

జగన్ ను విమర్శిస్తే ఇద్దరి చరిత్రలను రోడ్డుపై నిలబెడతా...మంత్రి కొడాలి నాని

108,&104 అంబులెన్స్ వాహనాలకు శానిటైజర్ పంపిణీ చేసిన డిఎస్పి దిలీప్ కిరణ్

ఏపీ లో కర్ఫ్యూ వేళల సడలింపు

  ఏపీ లో కర్ఫ్యూ వేళల సడలింపు  ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈనెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని తెలిపింది. జూన్‌ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది. సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది.  సాయంత్రం 6 నుంచి మర్నాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉండనుందని ప్రభుత్వం పేర్కొంది. watch on youtube.com channel/janatha mirror facebook.com/janathamirrornews twitter.com/janathamirror janathamirror.blogspot.com instagram.com/mirrorjanatha

Kallalona katuka song in jai lavakusa

ravanna jai jai song in jai lavakusa

ఏపీకి చేరుకున్న 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు.

 ఏపీకి చేరుకున్న 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు. విజయవాడ: ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.               ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి.        తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు.            అక్కడి నుంచి వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ తరలి వెళ్లనుంది.  తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలగనుంది.

కౌలు రైతుల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్

 కౌలు రైతుల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు కృష్ణా జిల్లా,పామర్రు నియోజకవర్గం,తోట్లవల్లూరు  మండలంలోని బొడ్డపాడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి కౌలు రైతుల సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ కైలే అనిల్ కుమార్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ అధికారులు, మండల అధికారులు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు

మంత్రి కొడాలి నాని పై సంచలన వాక్యాలు చేసిన మంత్రి పేర్ని నాని

అంధులను చూసి చలించిపోయిన టీడీపీ ఇన్-ఛార్జ్ డా॥చదలవాడ అరవింద బాబు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ లో 15 లక్షలు విలువైన 200 KG s గంజాయి స్...

ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న వారితో మాట్లాడుతున్న శాసనసభ్యుడు డా"మొండితోక

మేజర్ సీసీ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన శాసనసభ్యుడు డాక్టర్ మొండితో...

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన 2008 డియస్సీ క్వాలి...

2 కోట్ల విలువైన 200 ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లను అందజేసిన సౌత్‌ ఇండియన్...

AP Chief Minister Jaganmohan Reddy meets Andhra Pradesh Governor

drone visuals from the Polavaram project spillway

Minister Kodali Nani filling the clay layout from the tipper himself

కరకట్ట డ్రిడ్జింగ్ పనుల వద్ద బిజెపి నేతల పర్యటన

21500 Cusec water coming out from Polavaram (PIP) Spillway

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

మృతి చెందిన ఏనుగు కోసం చూడడానికి వచ్చిన ఏనుగులు

డాక్టర్ వైయస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

drone visuals from the Polavaram project spillway to the delta

drone visuals from the Polavaram project spillway to the delta

Minister Kodali Nani filling the clay layout from the tipper himself

21500 Cusec water coming out from Polavaram (PIP) Spillway

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

వైరల్‌:ద్విచక్రవాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన

ఉయ్యురులో నిషేధిత గుట్కా నిల్వల పై ఆకస్మిక దాడులు..!

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం...రైతులకు వెన్ను దన్నుగా నిలిచే జగనన్న ప్రభుత...

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం...రైతులకు వెన్ను దన్నుగా నిలిచే జగనన్న ప్రభుత...

శాంతి కళ్యాణంలో పాల్గొన్న శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య

Jagananna housing for poor peoples

మోడల్ అద్దె చట్టానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

మోడల్ అద్దె చట్టానికి (మోడల్‌ టెనెన్సీ యాక్ట్‌-ఎంటీఏ) ఇళ్ల, స్థలాల గొడవలను పరిష్కరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన మోడల్ అద్దె చట్టానికి (మోడల్‌ టెనెన్సీ యాక్ట్‌-ఎంటీఏ) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. మోడల్ అద్దె చట్టానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.      రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు అనుగుణంగా కొత్త అద్దె చట్టాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది.లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాలను దీనిలోని నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.తాజా చట్టం వల్ల దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలకు సంబంధించిన న్యాయ నిబంధనలను మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈఅద్దె చట్టం ముసాయి దాను కేంద్ర ప్రభుత్వం 2019లోనే వెలువరించింది.          గృహ రంగాన్ని సుస్థిరంగా, సమ్మిళితంగా మార్చడం, అన్ని ఆదాయ వర్గాల వారికీ అద్దె ఇళ్లను అందుబాటులో ఉంచి కొరతను తీర్చడం దీని ముఖ్యోద్దేశం.అద్దె ఇళ్ల రంగాన్ని వ్యవస్థీకృతంగా మార్చి క్రమంగా అది సంఘటిత మార్కెట్‌గా ...

2023 జూన్ నాటికి పేదలందరికీ ఇళ్ళు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం.. సీఎం శ్రీ వైయస్ జగన్

2023 జూన్ నాటికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు' పూర్తి ఎన్నికల సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు' అనే హామీని 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కాగృహాలను నిర్మించబోతోంది. దీనిలో భాగంగా తొలి విడతలో 15.60 ఇళ్ళు, రెండో విడతలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ళను నిర్మించనుంది.  మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ళ నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొదటిదశ ఇళ్ళ నిర్మాణంలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ళను వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నారు.  అలాగే  2,92,984 ఇళ్ళను స్వంత స్థలాలు కలిగిన లబ్దిదారులకు, 1,40,465 ఇళ్ళను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు కూడా పక్కాగృహాలు మంజూరు చేయడం ద్వారా వాటి నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నారు.  ''అవి ఇళ్ళు కావు.. ఊర్లు'' రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ళనిర్మాణం కోసం సిద్దం చేసిన లేఅవ...

Three options for the beneficiary in housing

 గృహనిర్మాణంలో లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు ప్రభుత్వ చేయూతతో పక్కాగృహం నిర్మించి ఇవ్వాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష్యం కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా... ఎక్కడా కనీవిని ఎరుగని చందంగా... ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు, అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన ఎపి ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం  పేదల కోసం ఒకేసారి లక్షల సంఖ్యలో పక్కాగృహాల నిర్మాణానికి మరో ముందడుగు వేస్తోంది. ఇళ్ళ పట్టా పొందిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ చేయూతతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు పక్కాగృహాలను కూడా మంజూరు చేసింది. దీనిలో భాగంగా తొలి విడతలో మొత్తం 15,60,227 గృహాల నిర్మాణంకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.28,084 కోట్లను కేటాయించింది. గృహనిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళను నిర్ధిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది. దీనిలో... ఆప్షన్ -1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమ...

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్

CM Jaganmohan Reddy's work for the progress of the state and the welfare of the people...Minister Kodali Nani

  రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి గుడివాడ, జూన్ 2: రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన నీలా ఎలక్ట్రానిక్స్ ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ముందుగా పాస్టర్ కృపానిధి ప్రార్ధనలు నిర్వహించి దేవుని వాక్యాన్ని అందించారు.  ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడలో గత 30 ఏళ్ళుగా నీలా ఎలక్ట్రానిక్స్ అధినేత రేవల్లి నీలాకాంత్ హెూమ్ అప్లయెన్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ద్వారా ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయం సమీపంలో నీలా ఎలక్ట్రానిక్స్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ షోరూం ద్వారా మొబైల్ ఫోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ ను కూడా అందిస్తున్నారని చెప్పారు. సెల్ ఫోన్ రంగంలో పూర్తి నైపుణ్యం కల్గిన నీలాకాంత్ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు.  ఇదిలా ఉండగా తిరుపతి ప...

ఆక్సిజన్ ఎక్కడ దొరికినా కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్ర...

ప్రతిరోజు ఏపీలో 25వేల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాం

Polavaram project working progress

ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన...పౌరసరఫరాలు,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి

ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన...పౌరసరఫరాలు,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి  గుడివాడ, జూన్ 1: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక కోటి 47 లక్షల 27 వేల 764 బియ్యం కార్డులు కల్గిన కుటుంబాలకు గత మే నెల మాదిరిగా జూన్ నెల్లోనూ ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 16 విడతలుగా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఉచితంగా మే, జూన్ నెలల్లో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 10 కేజీలు చొప్పున పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గత మే నెల్లో విజయనగరం జిల్లాలో 6 లక్షల 51 వేల 437 కుటుంబాలకు, శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల 48 వేల 725 కుటుంబాలకు, విశాఖపట్నం జిల్లాలో 11 లక్షల 60 వేల 0...

The state government will stand by the children who lost their parents with Covid ... Government whip Samineni Udaya bhanu

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది... ప్రభుత్వ విప్ సామినేని  కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో జగ్గయ్యపేట పట్టణంలోని సత్యనారాయణపురం కు చెందిన షేక్ ఖలీల్, రేష్మా దంపతులు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి ఇద్దరు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 20 లక్షల రూపాయల పరిహార ధ్రువీకరణ పత్రాలను కృష్ణాజిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు అందజేశారు.  అదేవిధంగా పెనుగంచిప్రోలు మండలంలోని కొల్లికుళ్ళ గ్రామానికి చెందిన రైతు గుమ్మ యలమంచయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 7 లక్షల రూపాయల పరిహారాన్ని ఆయన భార్య గుమ్మ నాగమణి కు కృష్ణ...