Skip to main content

Posts

Showing posts from May, 2021

Happy Birthday Daring Dashing Hero Nataratna Superstar Krishna Annayya

 Happy Birthday Daring Dashing Hero Nataratna Superstar Krishna Ghattamaneni Krishna (full name Ghattamaneni Sivaramakrishnamurthy) is a Telugu film actor, director and producer. Krishna became popular as a Telugu film hero in the 1970s and 80s and became a superstar. Krishna, who played minor roles in several films before 1964, played the hero in 1964-65. He then starred in over 340 films in a career spanning over four decades. He started a production company in 1970 and made several successful films through Padmalaya. He set up his own studio Padmalaya Studio in Hyderabad in 1983 with the help of the government. He also made 16 films as a director. Many films starring Krishna have introduced new technologies and genres in Telugu. Krishna's films include the first James Bond movie in Telugu (spy 116), the first cowboy movie (cheater for cheaters), the first fullscope movie (Alluri Sitaramaraj), and the first 70mm movie (Throne). Along with these there are super hit movies like Pan...

New diseases after corona reduction - doctors who need to be careful

  కరోనా తగ్గిన తర్వాత కొత్త రోగాలు - జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. అయితే వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్నామని కాస్త కుదుటపడేలోపే చాలా మందిలో షుగర్‌‌‌‌, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్‌‌, హార్ట్ ఎటాక్‌‌ వంటి జబ్బులొస్తున్నాయి. బ్లాక్​ ఫంగస్, క్యాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొంత మందిలో కిడ్నీలు పాడవడం, అర్థరైటీస్‌‌, థైరాయిడ్ వంటి జబ్బులూ కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయిన సగం మందిలో పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లోనూ టైప్ వన్ డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కార్పొరేట్‌‌, ప్రైవేట్ ఆస్పత్రులకు వందలాది మంది పేషెంట్లు వెళ్తున్నారు.   ఇమ్యూనిటీ సిస్టమ్ అతిగా స్పందించడంతోనే..! మన శరీరంలోకి కరోనా వైరస్ ​ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్...

బాపట్ల మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపనకు అందర్నీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

 బాపట్ల మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వినూత్నంగా చేపట్టారు.   బాపట్ల నియోజకవర్గం లో ఉన్న ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం మొదలగు పార్టీలు నాయకుల ఇంచార్జి లను,నాయకులను ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడమే కాకుండా, పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్, వ్యక్తిగత కార్యదర్శి కర్లపాలెం కిషోర్ ని పంపించి వారికి స్వయంగా ఆహ్వానం పంపి వారిని రేపు జరిగే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.  ఈ పద్ధతి గతంలో బాపట్లలో ఎప్పుడు చూడనటువంటిది. అలాంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాకుండా ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా అలాంటి మంచి సంస్కృతి బాపట్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

పామర్రు శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విజయోత్సవం

నేను ఉన్నాను..నేను విన్నాను అంటూ ప్రజలకు భరోసా కల్పించిన యువ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరగా చూసి నేను విన్నాను నేను ఉన్నాను  అంటూ ప్రజలకు భరోసా కల్పించి మాట తప్పని మడమ తిప్పని నేతగా నిలబడి తనతో పాటు 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎం.పీ లను గెలిపించుకొని అఖండ భారతదేశ రాజకీయాలలో సరికొత్త చరిత్రను లిఖించి మేనిఫెస్టో ని చెప్పిన మాట ప్రకారం అమల పరిచి ప్రజల్లో సరికొత్త నాంది పలికి ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రిగా వైయస్.జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ పదవీ ప్రమాణస్వీకారం చేసి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తన తండ్రి డాక్టర్ వైయస్ఆర్ గారి కంటే రెండడుగులు ముందుకేసి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే సువర్ణ పరిపాలన అందిస్తూ నేడు రెండేళ్ళు చేసుకుంటున్న సందర్భంగా ఆ మనసున్న మహారాజు మన జగనన్నకు, రాష్ట్ర ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు                         ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ ఎస్ జగన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టి న...

పనికిమాలిన పార్టీలు ఏమీ చేయలేవు...మంత్రి కొడాలి నాని

 తాడేపల్లి, మే 30: గత ప్రభుత్వంలో చంద్రబాబును చూసుకుని తప్పులు చేసిన వారు వైసీపీ ప్రభుత్వంలో శిక్ష అనుభవించక తప్పదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు.  ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఒక వెన్నుపోటుదారుడని , ఆయన గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతుంటాడని, అవసరం ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తాడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.  చంద్రబాబు ప్రభుత్వంలో అనేక అరాచకాలు చేశారని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్మును లూటీ చేసిన లుచ్చాగాళ్ళను వదిలి పెట్టే ప్రసక్తి ఉండదన్నారు.  చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బాబు ఖర్జూరనాయుడు, వాళ్ళ తాత, తండ్రులు లవంగంనాయుడు, కిస్మిస్ నాయుడులు ఎవరైనా కావచ్చన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును చూసుకుని ఎవరైతే విర్రవీగి అవినీతికి పాల్పడ్డారో, తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీగాని, ఇంకే ఇతర పార్టీలు గాన...

రిజిస్ట్రేషన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

 తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగింపు  రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను మే 31 నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగించాలని  కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెల్లిన వాల్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర  కేబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్  లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో..  కొవిడ్, సడలింపు నిబంధనలను అనుసరించి., ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. 

Jagan who works only for the people - Chandrababu who came to power by managing

 ప్రజల కోసమే పనిచేస్తున్న జగన్ - మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు  తాడేపల్లి, మే 30: ప్రజా నాయకుడు, సీఎం జగన్మోహనరెడ్డిని విమర్శించే స్థాయి, హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.  ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబు హాయంలో మేనిఫెస్టో అంటే ఆయన అవసరాలకు అడ్డమైన వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాన్ని ఎక్కడా కనబడకుండా చేసిన పరిస్థితిని ప్రజలంతా చూశారన్నారు. మేనిఫెస్టోను దొంగ పుస్తకంగా ప్రజలనుకునే పరిస్థితికి చంద్రబాబు దిగజార్చారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని చెప్పి, దానిలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చుతూ రెండేళ్ళలోనే 95 శాతానికి పైగా అమలు చేశారన్నారు.  మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమల్లో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడడం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి, పెన్షన్లు, ఇళ్ళపట్టాల వంటి పథకాలను అందజేస్తున్నారన్న...

8 trains canceled in the wake of corona lockdown...కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 8 రైళ్లు రద్దు

 కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 8 రైళ్లు రద్దు ప్రయాణికులు లేక.. మరో 8 రైళ్లు రద్దు..! కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రయాణికులు లేక మరో 8 రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్లలో విశాఖపట్టణం-కాచిగూడ (08561) రైలు కూడా ఉంది. దీన్ని జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జూన్ 2 నుంచి 11 వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును జూన్ 1-10 వరకూ రద్దు చేశారు.  కడప-విశాఖపట్టణం (07487) రైలును జూన్ 2-11 మధ్య కాలంలో రద్దు చేశారు.  విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును ఒకటో తేదీ నుంచి 10 మధ్య, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును జూన్ 2-11, పూణె-భువనేశ్వర్ (02881) రైలును జూన్ 3-10 మధ్య, భువనేశ్వర్-పూణె (02882) రైలును జూన్ 1-8 మధ్య రద్దు చేస్తున్నట్టు రైల్వే తెలిపింది.

central government is ready to give Bharat Ratna to NTR, Chandrababu who has stopped it?

 ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైతే ఆపినది చంద్రబాబు కాదా...మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు  తాడేపల్లి, మే 30: వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి ముందుకు వస్తే దుర్మార్గుడు, అడ్డగాడిద చంద్రబాబు అడ్డుపడ్డాడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు  చంద్రబాబు జూమ్ యాప్ పెట్టుకుని మహానాడు పేరుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టినరోజును గత 25 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రతి మహానాడులోనూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మొదటగా తీర్మానం చేస్తూనే ఉన్నారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైతే ఆపిన గాడిద చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ పిల్లలు, ఎన్టీఆర్ అభిమానులు నేటికీ కోరుతూనే ఉన్నారని,టీడీపీ కూడ...

పామర్రు వైసీపీ కార్యాలయంలో వేడుకలు.

 కృష్ణాజిల్లా :పామర్రు నియోజకవర్గం:పామర్రు టౌన్: ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా, పామర్రు వైసీపీ కార్యాలయంలో వేడుకలు. పార్టీ జెండా ఎగురవేసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ప్రభుత్వానికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు.. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ ధ్యేయం... పామర్రు శాసనసభ్యులు శ్రీ కైలే అనీల్ కుమార్. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ గారి సుపరిపాలన రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పామర్రు పట్టణ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ జెండాను ఎగురవేసిన పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్   అనంతరం డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య...

వై.యస్.జగన్ ప్రజా పాలనకు రెండేళ్లు

                                                           నందిగామ టౌన్ : వై.యస్.జగన్ ప్రజా పాలనకు రెండేళ్లు ...ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు. సరికొత్త సంక్షేమాఅభివృద్ధి తో శకాన్ని ఆవిష్కరించిన వైయస్ జగన్ .. రెండేళ్లలో విప్లవాత్మక పథకాలు ,కార్యక్రమాలు .. ప్రజల గడప వద్దకే పారదర్శక పాలన .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయి ,మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు , ముందుగా మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శాసనసభ్యుడు డా"మొండితోక జగన్ మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ,కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఎగరవేశారు ,అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు- కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"మొండితోక జగన్ మోహన్ రావు గారు...

రాష్ట్ర వ్యాప్తంగా రేపు 14 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన ...అంచనా వ్యయం రూ.7,880 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా రేపు 14 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన ...అంచనా వ్యయం రూ.7,880 కోట్లు  మొత్తం 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం  రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఒకే రోజున 14 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. దీనివల్ల స్పెషాలిటీ వైద్యాన్ని రాష్ట్రం నలుమూలలకూ విస్తరించడంతోపాటు వేలాది ఎంబీబీఎస్‌ సీట్లు, నిరుద్యోగ వైద్యులకు ఉద్యోగాల కల్పన వంటి బహుళ ప్రయోజనాలు రాష్ట్రానికి కలుగుతాయి.  స్పెషాలిటీ వైద్యం ఆవసరమైన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి.. వాటికి నిధులు వెచ్చించడం కంటే ప్రభుత్వ ఆస్పత్రులనే కార్పొరేట్‌ ఆస్పత్రులుగా మారిస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగానే ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు.. వాటికి అనుబంధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రమారమి 2 వేల ఎంబీబీఎస్‌ సీట్లు పెరగనున్నాయి. సుమారు 32 విభాగాలకు సంబంధించి ...

The Prime Minister Modi government has decided to stand by children who have lost their parents due to corona

  కరోనా వైరస్ సోకి తల్లిదండ్రును కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది..! తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలవాలని ప్రధాని మోడీ సర్కారు నిర్ణయించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించడంతో పాటు..18 ఏళ్లు నిండిన వారికి నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లు వచ్చిన తర్వాత, పీఎం-కేర్స్ నుంచి రూ.10 లక్షలు ఇచ్చేలా స్కీమ్ ప్రారంభించింది. అంతేకాదు ఉన్నత చదువుల కోసం రుణం.. దానిపై వడ్డీ పీఎం-కేర్స్ నుంచి చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు రూ.5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఆరోగ్య బీమా..దానికి కూడా పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లించనుంది. పిల్లలు దేశ భవిష్యత్తని.. వారికి భద్రత, సహాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రధాని మోడీ. తల్లిదండ్రులను కోల్పోయిన.. అలాంటి చిన్నారుల భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

All people should cooperate for the prevention of corona..sp Sri Ammireddy

  ప్రజలందరూ కరోనా నివారణకు సహకరించాలి..sp శ్రీ అమ్మిరెడ్డి ఈరోజు పట్టణంలోని పలు కూరగాయల  మార్కెట్లను సందర్శించిన గుంటూరు అర్బన్ sp శ్రీ అమ్మిరెడ్డి IPS గారు. కర్ఫ్యూ  సమయంలో మార్కెట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది అనే  విషయం SP గారి దృష్టికి వచ్చింది. నివారణ చర్యలలో భాగంగా రద్దీగా ఉండే మార్కెట్ల వద్ద కోవిడ్ నిబంధనలు గురించి ఆరా తీశారు. భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలి ,అదే విధంగా మాస్క్ లు ధరించటం,శానిటైసర్ ఉపయోగించటం వంటి జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. అదే విధంగా NTR స్టేడియం మరియ ఆరండల్ పేట ప్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.అకారణంగా తిరిగే వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాలలో అనుమతి లేకుండా ప్రయాణికులను తరలించే ప్రవైట్ బస్ లపై  దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ కరోనా కట్టడికి సహకరించాలి అని గుంటూరు అర్బన్ sp శ్రీ అమ్మిరెడ్డి IPS గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Festival of Sri Kalyana Venkateswaraswamy

  శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం........ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శ‌నివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Thirumala is less crowded with devotees

  తిరుమల సమాచారం 29.05.2021 తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది TIRUMALA : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారిని శుక్రవారం 11,055 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 300 రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను ముందస్తుగా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన భక్తులతో పాటు, శ్రీవాణి ట్రస్ట్ కు 10వేలు విరాళంగా ఇచ్చిన భక్తులు దర్శించుకున్నారు. అలాగే ప్రోటోకాల్ పరిధిలోని భక్తులతో పాటు ప్రజాప్రతినిధుల సిపార్సు మేరకు టిక్కెట్లు పొందిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 3,988 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 52 లక్షల రూపాయల మొత్తాన్ని శ్రీవారి ఖజానాలో జమ చేశారు

Inauguration of Medical College at Machilipatnam

  కృష్ణా జిల్లా మచిలీపట్నం: .ఈ నెల 31న మచిలీపట్నంలో మెడికల్ కాలేజి ప్రారంభోత్సవం -ఆర్డివో  మచిలీపట్నంలో మెడికల్ కాలేజి ప్రారంభోత్సవం ఈ నెల 31వ తేది ఉదయం 10 గం టలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం గావిస్తారని బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈ కార్యక్రమం ఈ నెల 30వ తేదిన నిర్ణయించగా ప్రభుత్వం ఈ నెల మే, 31 తేదికి వాయిదా వేసిందని ఈ మార్పును గమనించ వలసిందిగా ఆర్ డివో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మరియు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొంటారని తెలిపారు.

2 oxygen tanks imported from Thailand to Hyderabad

  థాయిలాండ్ నుంచి  హైదరాబాద్కు  దిగుమతైన 2ఆక్సిజన్ ట్యాంకులు థాయిలాండ్ నుంచి దిగుమతైన 2 మేఘా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు థాయిలాండ్ నుంచి మరో 2 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు నేడు హైదరాబాద్ చేరుకున్నాయి.  ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లిన ఆర్మీ ప్రత్యేక విమానం ఈ రోజు మధ్యాహ్నం 2 క్రయోజనిక్ ట్యాంకులను బేగంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేర్చింది ఈ క్రయోజనిక్ ట్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేయనుంది.  మొత్తం 11 క్రయోజనిక్ ట్యాంకులను తెలంగాణ ప్రభుత్వం నికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ అందిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటి వరకు 8 క్రయోజనిక్ ట్యాంకులు హైదరాబాద్ చేరుకున్నాయి. మరో 3 త్వరలో హైదరాబాద్ రానున్నాయి.  ఈ 11 ట్యాంకర్లలో ఒకేసారి 15 కోట్ల 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు  

విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం

  విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని తీర్మానం.  పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట . రాష్ట్రంలో పాలకు అత్యధిక ధర చెల్లించి పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డాం .  సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి .  జూన్ 1 నుంచి కిలో వెన్నకు రూ.715 చెల్లించాలని నిర్ణయం .  10 శాతం వెన్న ఉన్న గేదెపాలు లీటర్‌కు రూ.71.50 ధర చెల్లిస్తాం .  పశుదాణాకు సేకరించే మొక్కజొన్నల ధర క్వింటాల్ కు రూ.1700 .  ఈ ఏడాది 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం .   త్వరలో కుప్పంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ కూలర్‌ను ప్రారంభిస్తాం .  50 శాతం రాయితీతో పాలుపితికే యంత్రాలు, బ్రష్ కట్టర్లు .  ప్రభుత్వం నుంచి ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తాం : సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర

Covid and Non Covid services in Gudivada Area Government Hospital...Minister Kodali Nani

 Covid and Non Covid services in Gudivada Area Government Hospital...Minister Kodali Nani గుడివాడ, మే 29: కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో గత ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఇప్పటి వరకు గుడివాడ డివిజన్లో 1,617 మందికి వైరస్ సోకిందని, వీరిలో 720 మంది రికవరీ అయినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ మొదటి వేవ్ లో జిల్లాలో గుడివాడ ప్రాంతంలో తక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోందన్నారు. శనివారం ఒక్కరోజే గుడివాడ డివిజన్‌లోని పామర్రు మండలంలో 14, ముదినేపల్లి మండలంలో 5, నందివాడ మండలంలో 8, గుడ్లవల్లేరు మండలంలో 6, మండవల్లి మండలంలో 7, గుడివాడ పట్టణ, రూరల్ మండలంలో 7, పెదపారుపూడి మండలంలో 9, కలిదిండి మండలంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం గుడివాడ డివిజన్లో 829 యాక్టివ్ కేసులు ఉన్నాయని , బాధితులందరికీ మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని చెప్పారు. సెకండ్ వేవ్ లో 68 మరణాలు సంభవించాయని తెలిపా...

ICDS officers prevent minor girl marriage in pedana

  కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, పెడన మండలం కొంకేపూడి పంచాయతీ ఈదుమూడి గ్రామంలో మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు.  గ్రామ పెద్దలు,గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ సభ్యులు దావు భైరవలింగం సమక్షంలో బాలిక తల్లిదండ్రులకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వివాహం జరపరాదని లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్న ఐసిడిఎస్ బృందం. పెడన పట్టణ పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలుపుదల చేసిన కృష్ణాజిల్లా మచిలీపట్నం  ఐసిడిఎస్ అధికారులు.

At least 80 multi- and super-specialty hospitals with health hubs

  తాడేప‌ల్లి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఆస్పత్రులను అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్ది ఆరోగ్యశ్రీతో ఉచితంగా కోట్ల మందికి చికిత్స అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూనే భవిష్యత్తు వ్యూహాలను సిద్ధం చేసింది. అత్యంత మెరుగైన వైద్య చికిత్సలు రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా 16 చోట్ల హెల్త్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అన్ని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఈ హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా కనీసం 80 సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. హబ్‌లతో కనీసం 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు రాష్ట్ర ప్రజలు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలి. టెరిషియరీ కేర్‌ (అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం) కోసం వాళ్లు వెళ్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలు, మూడు కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు కావాలి....

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు టెలి కాన్ఫరెన్స్

 రేపు ఉదయం 10-30 నిమషాలకు ప్రియతమ నేత ముఖ్యమంత్రి   వై యస్ జగన్మోహనరెడ్డి గారి రెండేళ్ల పాలన  పూర్తయిన సందర్బంగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు పార్టీ ముఖ్య నాయకులు గ్రామ సర్పంచ్ లు యంపిటీసీ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు కావున గత టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొనని వారు,  ఫోన్ లు రాని ముఖ్య నాయకులు తమ పేరు, ఫోన్ నంబర్ నాకు నేరుగా గాని వాట్సప్ ద్వార గాని తెలియజేయగలరని విజ్ణప్తి చేస్తున్నాను

Financial assistance of Rs. 5 lakhs for the construction of Kalyana Mandapam

  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి చేతుల మీదగా కళ్యాణ మండపం నిర్మాణానికి రూ 5 లక్షల ఆర్థిక సహాయం అందజేత ఇబ్రహీంపట్నం మండలం కేతనకోండ గ్రామం లోని అంజనేయ స్వామి దేవాలయానికి చెందిన కళ్యాణ మండపం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి  ఆంధ్రపదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ అసోషియేషన్ నాయకులు సుబ్బరాజు గారు కళ్యాణ మండపం నిర్మాణానికి గాను తమ వంతు సహాయంగా రూ 5 లక్షల రూపాయల ఆర్థిక సహయం అందజేసేందుకు ముందుకు వచ్చారు..... శనివారం నాడు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి చేతుల మీదగా చెక్కును స్థానిక వైయస్ఆర్ పార్టీ నాయకులు కోమ్మూరి  రామ కోటేశ్వరరావు , కోమ్మూరి శివకి అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

Laying of foundation stone for Village Secretariat building...గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కంచికచర్ల మండలం :గనిఆత్కూరులో గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"మొండితోక.జగన్ మోహన్ రావు  ... ప్రజా సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివని నందిగామ ఎమ్మెల్యే డా"మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు .. కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు గ్రామంలో రూ.40 లక్షల నిధుల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు ఆయన అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శక పాలనందిచేందుకే ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ -వాలంటరీ వ్యవస్థలను రూపొందించారని తెలిపారు , అదేవిధంగా గ్రామ స్థాయి లోనే అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ కృషి చేస్తున్నారని ,సచివాలయ సిబ్బంది- వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ,  ఈ కార్యక్రమంలో అధికారులు ,సచివాలయ సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్...

Laying of foundation stone for Village Secretariat building...గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

  గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కంచికచర్ల మండలం :గనిఆత్కూరులో గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"మొండితోక.జగన్ మోహన్ రావు  ... ప్రజా సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివని నందిగామ ఎమ్మెల్యే డా"మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు .. కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు గ్రామంలో రూ.40 లక్షల నిధుల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు ఆయన అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శక పాలనందిచేందుకే ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ -వాలంటరీ వ్యవస్థలను రూపొందించారని తెలిపారు , అదేవిధంగా గ్రామ స్థాయి లోనే అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ కృషి చేస్తున్నారని ,సచివాలయ సిబ్బంది- వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ,  ఈ కార్యక్రమంలో అధికారులు ,సచివాలయ సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాం...

In Mumbai, a liter of petrol costs Rs 100...ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100

  ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. శనివారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.19, డీజిల్ ధర లీటరుకు 92.17 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ముంబైలో పెట్రోల్‌ ధర వంద రూపాయలు దాటడం ఇదే మొదటిసారి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.94, డీజిల్‌ రూ.84.89. దేశంలో మే4 నంచి పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది 15వ సారి. చెన్నై లీటర్‌ పెట్రోల్‌ రూ. 95.51, డీజిల్‌ రూ. 89.65 బెంగళూరు లీటర్‌ పెట్రోల్‌ రూ. 97.07, డీజిల్‌ రూ. 89.99 హైదరాబాద్  లీటర్‌ పెట్రోల్‌ రూ. 97.63, డీజిల్‌ రూ. 92.54 కోల్‌కతా లీటర్‌ పెట్రోల్‌ రూ. 93.97, డీజిల్‌ రూ. 87.74

Doubts on Kovid-19- Answers... కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు

  కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రెండో విడతలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో ప్రజలు తమకు తోచిన విధంగా మందులు వాడుతూ ఇబ్బందిపడుతున్నారు. మరికొందరు అప్పటికప్పుడు రిలీఫ్ అనిపించినా కోలుకున్నతర్వాత మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ కు సంబంధించిన పూర్తి సమారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ పై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండండి.   1. కోవిడ్ వైరస్ వల్ల ఎక్కువగా ఎవరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు? దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు  కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లు. చాలా ఎక్కువ ఒత్తిడికిగురవుతున్న వారు. 2. కోవిడ్ లో కొమార్బిడ్ కండిషన్స్ అంటేఏంటి?  డయాబెటిస్, అధిక బరువు   ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సమస్యలు.  గుండె, కిడ్నీ, లివర్, కిడ్ని...

may 31 Foundation stone laid at Bapatla Medical College...may 31 బాపట్ల మెడికల్ కళాశాల శంఖుస్థాపన

 may 31 వ తేదీ అనగా సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల మెడికల్ కళాశాల శంఖుస్థాపన కార్యక్రమం. స్వల్ప మార్పు గమనించాలి అని మనవి. 

Air gun scuffle in Vikarabad .. Locals complain to police...వికారాబాదులో ఎయిర్ గన్ కలకలం..పోలీసులకు స్థానికుల ఫిర్యాదు.

  షేక్ ఫయాజ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఎయిర్ గన్ పట్టుకొని హల్చల్ సృష్టించాడు. వికారాబాద్ డిప్యూటీ తాసిల్దారు సివిల్ సప్లైస్ లో ఫయాజ్ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటి పక్కన ఉన్న టోనీతో ఫయాజ్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.ఫయాజ్  ఎయిర్ గన్ తీసుకొని వచ్చి కలకలం రేపాడు.గన్‌తో కాల్చి చంపేస్తామంటూ హల్చల్ సృష్టించాడు.దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షేక్ ఫయాజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్...మంత్రి హరీశ్ రావు.

 మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్...మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50  వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి  కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభం.మూడు రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేయాలి.ఇందుకు సంబంధించి ఆర్టీసీ,  వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం.